Tuesday, April 26, 2011

సాహిత్యం ప్రజల పక్షాన నిలవలిసిన సమయం వచ్చింది .పరమ రోత సాహిత్యం ప్రజా సాహిత్యం గా విష పత్రికల వలన ప్రచారం పొందుతూ ..ప్రభావితం చేస్తుంటే ఊరక చూస్తూ కూర్చున్న ప్రతివక్కరు నేరస్తులే ......