Wednesday, May 4, 2011

శ్రీ శ్రీ వర్దంతిని  ఘనం గా జరుపుతారని ఉహించాం. ఎక్కడా శ్రీ శ్రీ ఉసే లేదు. ప్రబుత్వం కూడా ఈ విషయానీ పట్టించుకోలేదు . కనీసం విరసం, అరసం లాంటి సాహితి సంస్తలు కూడా ఈ విషయాని విస్మరించటం సరికాదు . ఆపుడే శ్రీ శ్రీ ని మరిచి పోయామా ?....పక్కనే ఉన్న తమిళనాడు వాసులు సుబ్రమయస్వామి మరిచిపోకుండ ప్రతి ఏడాది నిరాజం పడుతుంటే ఆంద్ర రాష్టంలో శ్రీ శ్రీ విగ్రహానీ కూడా తొలగించి తమ అభిమానానీ చాతుకునారు మన తెలుగు వారు ..ఆలోచిచండి ...